టిడిపి రాష్ట్ర కార్యవర్గం ఇదే

రెగ్యులర్ సభ్యులుగా చంద్రబాబునాయుడు, ఎర్రన్నాయు డు, అశోకగజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సిద్ధా రాఘవరావు, కేఈ కృష్ణమూర్తి, నాగం జనార్దన్రెడ్డి, ఉమా మాధవరెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, రమేష్ రాథోడ్, జాహెద్ ఆలీఖాన్, భీంసేన్ల ఉన్నారు. లోక్సభ, రాజ్యసభలలో పార్టీ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, మైసూరారెడ్డి, శాసనమండలిలో పార్టీ పక్ష నేత దాడి వీరభద్రరావు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యే వారి నుంచి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డిని పొలిట్బ్యూరోలోకి ఎక్స్ అఫీషియో సభ్యునిగా తీసుకున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కొత్తకోట సీతా దయాకర్రెడ్డి నియమితులయ్యారు.
More From
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications