సోనియా గాంధీకి రోశయ్య లేఖ

ఖమ్మంలో పోస్టర్లను చించేయడం, రాజమండ్రిలో బస్సులను దగ్ధం చేయడం కొంత మంది దుష్టశక్తుల పని అని ఆయన అన్నారు. ఈ సంఘటనలపై పిసిసి చర్యలు చేపట్టిందని, ఖమ్మం సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుందని, వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని ఆయన వివరించారు. ఆ చర్యకు పాల్పడిన నలుగురు పార్టీ కార్యకర్తల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ సంఘటనను జగన్ కూడా ఖండించిన విషయాన్ని సోనియా దృష్టికి తెచ్చారు.












Click it and Unblock the Notifications