బెయిల్ కోసం 'సత్యం' రాజు పిటీషన్

కాలేయానికి సంబంధించిన హెపటైటిస్-సీ వ్యాధితో బాధపడుతున్న తనకు పరిశుభ్రమైన వాతావరణంలో 24 గంటలు వైధ్యుల పర్యవేక్షనలో చికిత్స అవసరమని నిమ్స్ వైధ్యులు తేల్చారని అందువల్ల కుటుంబసభ్యుల పర్యవేక్షణలో తనని వుంచాల్సిన అవసరం వుందని, జైలులో లేకపోయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అనారోగ్యంతో బాధపడుతున్న తాను సాక్షాలను తారుమారు చేసే వీలు లేదని, కనుక దయుంచి తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని తన అభ్యర్థనలో పేర్కన్నారు. కాగా ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications