బెయిల్ కోసం 'సత్యం' రాజు పిటీషన్

కాలేయానికి సంబంధించిన హెపటైటిస్-సీ వ్యాధితో బాధపడుతున్న తనకు పరిశుభ్రమైన వాతావరణంలో 24 గంటలు వైధ్యుల పర్యవేక్షనలో చికిత్స అవసరమని నిమ్స్ వైధ్యులు తేల్చారని అందువల్ల కుటుంబసభ్యుల పర్యవేక్షణలో తనని వుంచాల్సిన అవసరం వుందని, జైలులో లేకపోయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అనారోగ్యంతో బాధపడుతున్న తాను సాక్షాలను తారుమారు చేసే వీలు లేదని, కనుక దయుంచి తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని తన అభ్యర్థనలో పేర్కన్నారు. కాగా ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications