కర్నూలు, పాలమూరు బురద కష్టాలు

ప్రభుత్వం కిరోసిన్, బియ్యం, తదితర నిత్యావసర సరుకుల పంపణీకి ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. అయితే వాటిని వండుకునే పరిస్థితి వరద తాకిడి ప్రాంతాల్లో లేదు. బురద తీసేస్తే తప్ప వండుకుని తినే పరిస్థితి ఉండదు. అంటువ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం వైద్యు బృందాలను ఏర్పాటు చేసింది. పంటపై కూడా పెద్ద యెత్తున బురద పేరుకుపోయింది. ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications