త్వరలో రోశయ్య కేబినెట్ లో మార్పులు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖఱ రెడ్డి పక్కన పెట్టి సీనియర్లకు ఆయన మంత్రివర్గంలో అవకాశాలు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కె.జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డిఎల్ రవీంద్రారెడ్డి, పి.శంకరరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలకు రోశయ్య తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆనం రాంనారాయణ రెడ్డిలను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మర్రి శశిధర్ రెడ్డికి శాసనసభ స్పీకర్ పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
కొండా సురేఖ ఇటీవల రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోశయ్య పూర్తి కాలం ముఖ్యమంత్రి కారని ఆమె విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని ఆమె అన్నారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్ కు పూర్తి విధేయతను ప్రకటించారు. సీనియర్లతో కూడిన తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్టీ అధిష్టానం రోశయ్యకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మొదటి నుంచి మర్రి శశిధర్ రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి దూరం పెడుతూ వచ్చారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications