కృష్ణలంకలో రోశయ్యకు చేదు అనుభవం

రోశయ్య ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటించకుండా వేరే ప్రాంతాల్లో ఆయన పర్యటించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరకట్టలకు దిగువన ఉన్న ఇళ్లను తొలగిస్తామని రోశయ్య చేసిన ప్రకటన వల్ల బాధితుల నుంచి నిరసన వ్యక్తం కావచ్చుననే ఉద్దేశంతో ఆ ప్రాంత పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే, ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయన ఆగకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
More From
-
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications