కృష్ణలంకలో రోశయ్యకు చేదు అనుభవం

రోశయ్య ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటించకుండా వేరే ప్రాంతాల్లో ఆయన పర్యటించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరకట్టలకు దిగువన ఉన్న ఇళ్లను తొలగిస్తామని రోశయ్య చేసిన ప్రకటన వల్ల బాధితుల నుంచి నిరసన వ్యక్తం కావచ్చుననే ఉద్దేశంతో ఆ ప్రాంత పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే, ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయన ఆగకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.












Click it and Unblock the Notifications