కాంగ్రెస్ కు జగనే దిక్కు: రోజా

గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అనుభవం ఉన్నా ప్రజల్లో తిరగలేరని, జగన్ కున్న ప్రజాకర్షణ వారికి లేదని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రోజా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న వెంటనే రాజశేఖరరెడ్డి మరణించడంతో పార్టీలో ఆమె చేరిక ఆలస్యమైంది.












Click it and Unblock the Notifications