వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కు జగనే దిక్కు: రోజా
గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అనుభవం ఉన్నా ప్రజల్లో తిరగలేరని, జగన్ కున్న ప్రజాకర్షణ వారికి లేదని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రోజా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న వెంటనే రాజశేఖరరెడ్డి మరణించడంతో పార్టీలో ఆమె చేరిక ఆలస్యమైంది.
Comments
congress కాంగ్రెస్ Roja Elections రోజా ys jagan annavaram అన్నవరం ys rajasekhar reddy ఎన్నికలు వైయస్ జగన్ వైయస్ రాజశేఖరరెడ్డి
Story first published: Wednesday, October 14, 2009, 8:46 [IST]