శ్వేత సౌధంలో ఒబామా దీపావళి

వచ్చే శనివారం హిందువులు, జైనులు, సిక్కులు, ఇతర బౌద్ధులు అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా దివ్వెలను వెలిగించి దీపావళి జరుపుకుంటారని, చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఒబామా ఈ సందర్భంగా అన్నారు. ఇది సంతోష సందర్భమే కాదు ప్రతిస్పందనా సమయం కూడా అని, అభాగ్యులను మనం గుర్తు చేసుకున్నప్పుడు వారి అవసరాలను తీర్చేందుకు సంసిద్ధం కావడానికి పునరంకితం కావాలని సూచించే సమయం అని ఆయన అన్నారు.
అర గంటపాటు శ్వేత సౌధంలోని ఈస్ట్ రూంలో జరిగిన వేడుకల్లో భిన్న సంస్కృతుల సమ్మేళనం దర్శనమిచ్చింది. ఆసియన్స్, అమెరికన్లు, ఇండియన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, రాయబారి మీరా శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మిఠాయిని పంచారు. పండుగ ఆహార పదార్థాలు గానీ పాటలూ నృత్యాలూ లేవు.
More From
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications