విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో విమానం అత్యవసర ల్యాండింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India
విశాఖపట్నం: ఎయిర్ ఇండియా విమానం శుక్రవారంనాడు విశాఖలో అత్యవసరంగా దిగింది. విశాఖ నుంచి చెన్నైకి బయలుదేరిన ఈ విమానం వెంటనే విశాఖపట్నం తిరిగి వచ్చి అత్యవసరంగా దిగింది. సాంకేతిక లోపాల కారణంగానే ఈ విమానం విశాఖలో అత్యవసరంగా దిగినట్లు భావిస్తున్నారు. ఇందులో 149 మంది ప్రయాణికులున్నారు.

విమానం అత్యవసర ల్యాండింగ్ పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన తమను తిరిగి విశాఖలో దించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తినడానికి తిండి కూడా లేకపోయిందని వారంటున్నారు. నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X