హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురం సమీపంలో గల బిఎన్ రెడ్డి నగర్ వికాస్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మనోజ్ అనే ఆ విద్యార్థి ఆకస్మికంగా కళాశాలలో మరణించాడు. కశాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే విద్యార్థి మృతికి కారణమని అతని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల కార్యకర్తలు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. తాము వచ్చే వరకే తమ కుమారుడు మరణించాడని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తమ కుమారుడు మరణించాడని వారు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X