వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దాచేపల్లిలో పేలుడు: 15 మంది మృతి
సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొక్లెయిన్లతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Story first published: Monday, November 16, 2009, 12:13 [IST]