ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గం: రోశయ్య

ఓబుళాపురం వ్యవహారంలో వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించామని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం కూలంకషంగా అధ్యయనం చేసి పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అపోహలకు తావు లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా న్యాయబద్దంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను అవగతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిగా అధ్యయనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని ఆయన అన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications