జగన్ ను సిఎంగా చూడాలని.. రాహుల్

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. అవినీతి, రాజకీయాలే ప్రధాన సమస్యలని వారు చెప్పారు. రిజర్వేషన్లను పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాదానం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. దేశవ్యతిరేకులపై సరైన చర్యలు తీసుకోవాలంటే దేశంలోని న్యాయవ్యవస్థ మరింత వేగవంతంగా పనిచేయాలన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.












Click it and Unblock the Notifications