ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

మృతుడిని ముద్దాడ మల్లేష్ (40)గా పోలీసులు గుర్తించారు. అతని మామ సిద్దాంతపు ఆదినారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తన కుమార్తె నాగమణిని అల్లుడు కష్టాలు పెడుతుండటంతో చూడలేకే హత మార్చానని చెప్పాడు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం నాగమణికి పాచిపెంట పెం టారావుతో వివాహం అయింది. ఐదేళ్ల క్రితం అతడు నాగమణిని విడిచి పెట్టా డు. తరువాత మల్లేష్ను పెళ్లి చేసుకుంది.
ఆపై పెద్దపల్లి లక్ష్మణరావు అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి మల్లేష్ ఇంటికి లక్ష్మణరావు వచ్చాడని ముగ్గురూ గొడవపడ్డారని, ఆ క్రమంలో నాగమణి, తండ్రి, ప్రియుడు కలిసి మల్లేష్ను హత మార్చారని చెబుతున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications