విశాఖ-షిర్డీ ప్రత్యేక రైలు మరో నెలరోజులు

తిరుగుప్రయాణంలో షిర్డీ నుంచి ఈ నెల 3, 8, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజుల్లో రాత్రి 10-45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బొల్లా రం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్ల మీదు గా ఈ సర్వీసులు ప్రయాణిస్తాయి.












Click it and Unblock the Notifications