చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సు చెరువులో పడి 10 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chennai
చెన్నై: తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేదారణ్యం సమీపంలో గురువారం ఉదయం ఓ పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు మరణించారు. ఓ ఉపాధ్యాయురాలు కూడా మృత్యువాత పడింది. మరో 11 మంది గాయపడ్డారు.

బస్సులో 25 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. కొందరు విద్యార్థులకు స్వల్పగాయాలు తగిలాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదాన్ని అధికారులు ధృవీకరించడం లేదు. వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణం తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X