వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో కెసీఆర్ దిష్టి బొమ్మ దహనం

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
చిత్తూరు: టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ దిష్టిబొమ్మను పలమనేరులో దహనం చేశారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దుకాణాలను మూసివేయించి ఆంధ్రా అభిమానులు బంద్‌ను తలపించారు.

నిరాహారదీక్షలో ఉన్న కేసీఆర్‌ ఆరోగ్యం సాధారణంగానే ఉందని నిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఆయనకు సపోర్ట్‌ థెరపీ ఇస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సత్యనారాయణ వెల్లడించారు. లివర్‌ పరీక్షలు సాధారణంగానే ఉన్నట్టుగా నిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఆహారం తీసుకోనందువల్ల ఆయన నీరసంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X