సీమ, ఆంధ్ర ఎంపీలతో సోనియా భేటీ

తెలంగాణపై కేంద్రం బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆంధ్ర, రాయలసీమ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఏకపక్ష నిర్ణయమనేది మీడియా సృష్టేనని ఆయన కొట్టిపారేశారు. రాజీనామాల గురించి తనకు తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications