వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ దీక్ష, ఒత్తిళ్ళ వల్లనే ఆ ప్రకటన: ఎఐసిసి
అయితే అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడితే అది వీగిపోతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కింది స్ధాయి అధికార ప్రతినిధులతో స్టేట్ మెంట్ ఇప్పించి కాంగ్రెస్ అధిష్టానవర్గం చోద్యం చూస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
Comments
Story first published: Monday, December 14, 2009, 17:21 [IST]