వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ సమస్య పరిష్కారమవుతుంది: బొత్సా సత్యనారాయణ
తెలంగాణ సమస్య ఈనాటిది కాదని, ఆ సమస్య పరిష్కారానికి పార్టీ అధిష్టానం అన్ని ప్రాంతాల మనోభావాలను తెలుసుకుంటుందని ఆయన చెప్పారు. ఆవేదన, మనోభావాల వ్యక్తీకరణ వల్ల నష్టం జరగకూడదనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. అందరి మనోభావాలను తెలుసుకుని ఏకాభిప్రాయ సాధనకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కమిటీ వేశారని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఆయన గుర్తు చేశారు.
Comments
Story first published: Monday, December 14, 2009, 13:40 [IST]