వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 9 మంది షిర్డీ భక్తుల మృతి
మృతులు మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందినవారు. జీపులో షిర్డీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Comments
Story first published: Friday, December 18, 2009, 11:42 [IST]