వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 9 మంది షిర్డీ భక్తుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Road Accident
మహబూబ్ నగర్: మహారాష్ట్రలోని తుల్జాపూర్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మహబూబ్ నగర్ నుంచి షీర్డీ వెళ్తున్న జీపు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

మృతులు మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందినవారు. జీపులో షిర్డీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X