ఆంధ్రలో మళ్లీ ఎన్నికలు: చిదంబరం హెచ్చరిక

శాసనసభలో తీర్మానం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ముందుకు కదలబోమని, అయితే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి చెందిన రాయలసీమ, కోస్తాంధ్ర శానససభ్యులు, ఎమ్మెల్సీలతో ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ముందు ప్రజలకు నచ్చజెప్పి ప్రశాంత వాతావరణానికి తోడ్పడితే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆయన చెప్పినట్లు సమాచారం. అది ప్రజా ఉద్యమమని వారు చెప్పినప్పుడు దాని వెనక ఎవరున్నారో తెలుసునని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications