ఆంధ్రలో మళ్లీ ఎన్నికలు: చిదంబరం హెచ్చరిక

శాసనసభలో తీర్మానం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ముందుకు కదలబోమని, అయితే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి చెందిన రాయలసీమ, కోస్తాంధ్ర శానససభ్యులు, ఎమ్మెల్సీలతో ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ముందు ప్రజలకు నచ్చజెప్పి ప్రశాంత వాతావరణానికి తోడ్పడితే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆయన చెప్పినట్లు సమాచారం. అది ప్రజా ఉద్యమమని వారు చెప్పినప్పుడు దాని వెనక ఎవరున్నారో తెలుసునని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications