వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకసభ ప్రతిపక్ష నేతగా అద్వానీ రాజీనామా
పార్టీలో లుకలుకలు ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ పార్టీ నాయకత్వం మారాలని సూచించారు. దీంతో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేతగా అద్వానీ తప్పుకుంటారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆ మేరకు అద్వానీ ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకున్నారు.
Comments
Story first published: Saturday, December 19, 2009, 9:55 [IST]