వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ విద్యార్థులను కించపరిచారు: రోజా
తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుసుకుందామని, అలాగే వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను కూడా తెసుకుందామని, ఇలా అందరి మనోభావాలను తెలుసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆమె అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్గికి పెద్దలు, మేధావులు కూర్చుని ఆలోచన చేయాలని ఆమె సూచించారు. సమైక్యంగా ఉండి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదని ఆమె అన్నారు.
Comments
Story first published: Saturday, December 19, 2009, 14:24 [IST]