విశాఖలో వివాహేతర సంబంధం: ప్రొఫెసర్ హత్య

నగరంలో పిఠాపురం కాలనీకి చెందిన సాయికుమార్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ భార్య కూడా అదే కళాశాలలో పనిచేస్తోంది. కొంతకాలంగా ఆమెతో కిషోర్ సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆమె భర్త సాయికుమార్ అనుమానించేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తెన్నేటిపార్కుకు రావాల్సిందిగా సాయికుమార్ నుంచి కిషోర్కు ఫోన్ వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో పనుందని చెప్పి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై కిషోర్ పార్కుకు వెళ్లాడు. రాత్రి పదిగంటలవుతున్నా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఫోన్ చేశారు.
పార్కులో ఉన్నానని, అర్ధగంటలో వస్తానని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి 11 గంటలవుతున్నా కిషోర్ రాకపోవడంతో మరోమారు ఫోన్ చేయగా స్పందన కరువైంది. వెంటనే కుటుంబ సభ్యులు తెన్నేటిపార్కుకు వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం కనిపించింది. అతని ఆచూకీ లేకపోవడంతో అనుమానం కలిగి పిఠాపురంకాలనీలో నివసిస్తున్న కుమార్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతని భార్య శిరీష మాత్రమే ఉంది. భర్త ఫోన్ చేసినంత మాత్రాన కిషోర్ ఎందుకు వెళ్లాడని, తనకూ ఆందోళనగా ఉందని శిరీష చెప్పింది. ఈ మధ్య కుమార్ ప్రవర్తనలో మార్పు వస్తోందంటూ ఆమె వారి వద్ద ఆందోళన వ్యక్తం చేసింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications