'శకుని మామ, తుపాకి రాముడు'

ఢిల్లీలో పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ దిశగా కంటితుడుపు ప్రకటన మాత్రమే కేంద్రం నుంచి అవకాశాలున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలైటు రాజ్యం వస్తుందని కేంద్రానికి, కాంగ్రెసు అధిష్టానానికి నివేదిక ఇచ్చారని, ఇది సరైంది కాదని, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలను మావోయిస్టులుగా జత కట్టడం అన్యాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications