కుట్ర ఉందని తెలిసి షాక్ తిన్నా: వైయస్ జగన్

భావోద్వేగాలకు గురి కావద్దని, సంయమనం పాటించాలని ఆయన వైయస్ అభిమానులను, ఆందోళనకారులను ఆయన కోరారు. వైయస్ మృతికి కుట్ర జరిగిదంటూ టీవీ చానెళ్లలో వార్తాకథనం ప్రసారమైన వెంటనే ఎక్కడికక్కడ విధ్వంసాలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే బంద్ లకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications