వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు: దత్తాత్రేయ
ఇలా ఉండగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ఈ నెల 12న తెలంగాణ ప్రతిజ్ఞా దినం పాటించాలని తెలంగాణ విద్యార్థులకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
సంక్రాంతి పండుగను తెలంగాణ పండుగగా జరుపుకోవాలని కోరింది. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఏబీవీపీ తెలంగాణ జిల్లాల ముఖ్యుల సమావేశంలో ఈ మేరకు కొన్ని తీర్మానాలను ఆమోదించారు.
Comments
Story first published: Sunday, January 10, 2010, 14:02 [IST]