యువత కదిలితే వచ్చే శతాబ్దం మనదే: అద్వానీ

నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమయిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ విమర్శించారు. కేంద్రం చేతగానితనమే ధరల పెరుగుదలకు కారమని ఆదివారం ఇండోర్ లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
పది రోజుల్లో ధరల తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ చెప్పారని, ఆరు నెలల ముందే మేలుకుని ఉండాల్సిందని చౌహాన్ చురక అంటించారు. నిత్యావసరాల ధరల పెరుగులకు వ్యతిరేకంగా తమ పార్టీ తరపున ఆందోళన చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications