వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒయు పరీక్షలు యధాతథం: విసి
కాగా, రేపటి నుంచి జరగనున్న పరీక్షలను బహిష్కరించాలని విద్యార్థుల జెఎసి నిర్ణయించింది. పరీక్షలు వాయిదా వేయాలని జెఎసి డిమాండ్ చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Story first published: Monday, January 18, 2010, 14:28 [IST]