రేపే సిఎం రోశయ్య విశాఖ, శ్రీకాకుళం పర్యటన

అక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి విమానాశ్రయానికి వెళతారు. 1.25 గంటలకు విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళతారు. ఇదిలా వుండగా గాజువాకలో సుమారు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని సీఎం చేతులు మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications