వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా గాంధీ ఏమి చెప్పినా శిరోధార్యమే: మంత్రి
కాగా సోనియాగాంధీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ఇప్పట్లో వ్యక్తం చేసే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం విడిపోయినా రెండు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నది ఆమె అభిమతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇటు అంధ్రలోను, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశాలను ఆమె విశ్లేషిస్తున్నారు.
Comments
Story first published: Sunday, January 24, 2010, 16:28 [IST]