వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా గాంధీ ఏమి చెప్పినా శిరోధార్యమే: మంత్రి

By Santaram
|
Google Oneindia TeluguNews

Anam
నెల్లూరు: తెలంగాణ విషయంలో తామంతా తమ నేత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జెఎసిలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని ఆయన చెప్పారు. ఉద్యమాల మాటున ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు.

కాగా సోనియాగాంధీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ఇప్పట్లో వ్యక్తం చేసే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం విడిపోయినా రెండు చోట్లా కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నది ఆమె అభిమతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇటు అంధ్రలోను, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశాలను ఆమె విశ్లేషిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X