వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు హైకమాండ్ ఆదేశం
ఇలా ఉండగా కమిటీ వేసే ఆలోచనను మానుకొని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు మ్యాపు కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంటులో పెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని ఆ ప్రాంత పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అన్ని పార్టీల్లో తెలంగాణ ప్రాంత కమిటీలు వేయాలని కోరింది. తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర నిర్మాణ ప్రక్రియకు తోడ్పాడాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉద్యమంలోకి రావాలని కోరింది.
Comments
Story first published: Sunday, January 31, 2010, 16:01 [IST]