తిరుమలలో లతా మంగేష్కర్ పర్సు చోరీ

ఆఖరికి కొంతమంది అధికారులు జోక్యం చేసుకుని లతకు ముంబై వెళ్ళేందుకు టిక్కెట్టు సమకూర్చారు. లతా మంగేష్కర్ రాక సందర్భంగా హడావుడి చేసిన అధికారులు గానీ, చైర్మన్ గానీ వీడ్కోలు పలకడానికి రాకపోవడంతో లత మనస్తాపం చెందినట్లు సమాచారం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు మాత్రం లత పర్సు మాయమైనట్లు వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని కొట్టి పారేశాయి.












Click it and Unblock the Notifications