వైష్ణవి మృతదేహానికి పంచనామా పూర్తి

నాగవైష్ణవి మృతదేహాం పూర్తిగా కాలి బూడిదైందని రాజకుమార్ చెప్పారు. నాగవైష్ణవి హత్యను జీర్ణించుకోలేని ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో మరణించారు. దీంతో రాజకీయ నాయకులు యావత్తు ఆయన మృతికి సంతాపం ప్రటించారు. పలగాని ప్రభాకర్ మృతికి ముఖ్యమంత్రి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. రాజకీయ నాయకులు ఒక్కరొక్కరే విజయవాడకు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications