'రాహుల్ అమరవీరులను అవమానించారు'

దాడుల్లో అమరులైన మరాఠీ పోలీసులు హేమంత్ కర్కరే, ఆశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్, తుకారామ్ ఓంబ్లేలను, ఎన్ఎస్జీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ను తన మాటల ద్వారా రాహుల్ గాంధీ అవమానించారని ఆయన అన్నారు. ముంబైపై దాడులు జరిగినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications