రోశయ్య ప్రభుత్వంపై తెలుగుదేశం కుట్ర: శైలజానాథ్

ప్రజా సేవ చేయాలనే మంచి బుద్ధి కలగాలంటే వైయస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీల ఫొటోలకు తెలుగుదేశం నాయకులు ప్రణమిల్లాలని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీ సంప్రదింపులు పూర్తైన తర్వాత రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ్యులు శాసనసభను బహిష్కరించబోరని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications