ముస్లిం రిజర్వేజన్లపై టిడిపి మైనారిటీల ధర్నా

కాగా, మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ మంగళవారం ముఖ్యమంత్రి కె రోశయ్యను కలిశారు. ముస్లిం రిజర్వేషన్ల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును పరిశీలించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై అడ్వొకేట్ జనరల్ తోనూ, న్యాయనిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications