తెలంగాణలో 2 విద్యుత్ కేంద్రాలకు రోశయ్య....

నేదునూర్ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 2,100 మెగావాట్లు. కాగా రెండోదశలో దీన్ని విస్తరిస్తారు. ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్జిల్లాల్లో నెలకొల్పబోయే ఈ రెండు విద్యుత్ కేంద్రాలను 2013 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్లల్లో భారీ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పడం వల్ల పారిశ్రామికంగా అవి పుంజుకుంటాయని, వేలాదిమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications