వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియా లాఠీచార్జి: మీడియాకు రోశయ్య క్షమాపణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం జర్నలిస్టులను క్షమాపణ కోరారు. ఇటువంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని సీఎం తెలిపారు.

మానవ హక్కుల కమిషన్‌ వేసిన కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ సభ్యులే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవటం గౌరవ ప్రదం కాదన్నారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులు రాజీనామా చేసిన సంగతి తనకు తెలియదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X