ఉస్మానియా లాఠీచార్జి: మీడియాకు రోశయ్య క్షమాపణ

మానవ హక్కుల కమిషన్ వేసిన కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం గౌరవ ప్రదం కాదన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేసిన సంగతి తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications