వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒయులో పోలీసుల తిష్టను వ్యతిరేకించిన డివిజన్ బెంచ్

By Santaram
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు బలగాల ఉపసంహరణకు సంబంధించి హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పుని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. పారామిలటరీ బలగాలను యూనివర్సిటీలోపలికి అనుమతించవద్దని కోర్టు ఆదేశించింది. సిఆర్‌పిఎఫ్‌ పోలీసుల వల్లే ఓయులో ఉద్రిక్తత ఏర్పడిందని, వారిని ఇంకెంతకాలం ఉంచుతారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థులు, మీడియాపై దాడిని హైకోర్టు ఖండించింది.

ఓయులో జరిగిన లాఠీ చార్జీకి సంబంధించి జాయింట్‌ సిపి సీతారామాంజనేయులుని ఈ నెల 18న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లాఠీ చార్జీలో గాయపడిన జర్నలిస్టులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X