వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్పీకర్ తో తెలుగుదేశం ఎమ్మెల్యేల భేటీ
రాజకీయ సంక్షోభం సృష్టించటం ద్వారానే తెలంగాణ సాధించగలుగుతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను జేఏసీ కన్వీనర్ కోదండరామ్ కు అందచేసామని మోత్కుపల్లి తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు.
Comments
Story first published: Tuesday, February 16, 2010, 10:32 [IST]