వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియా ఘటన ప్రభుత్వానికి అప్రతిష్ట: జెపి

By Santaram
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్‌: ఉస్మానియాలో కాల్పుల ఘటన ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్‌ అన్నారు. పోలీసులకు సీఆర్‌పీసీ ప్రకారం వ్యవహరించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఎక్కడ బలప్రయోగం చేయాలో అక్కడ వారిని నియంత్రించి, అనవసరమైనచోటచేయించి ఎప్పుడేం చేయాలో వారు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని కల్పిస్తున్నారన్నారు.

ఉస్మానియాలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అకారణంగా దాడి చేశారని పాశవికంగా లాఠీఛార్జి చేశారని టీడీపీ నేత నాగం జనార్థనరెడ్డి ఆరోపించారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేసి విద్యార్థినులను సైతం వదలకుండా అమానుషంగా కొట్టారని అన్నారు. మీడియా కవరేజికి వెళ్లిన విధినిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులను కూడా వదలలేదన్నారు. పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. పోలీసులు దాడిచేయటం, ప్రభుత్వం వారిని ఏం చేయలేకపోవటం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X