అహ్మద్ పటేల్ తో భేటీ తర్వాతే: దామోదర్ రెడ్డి

బుధవారం సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అహ్మద్ పటేల్ తో భేటీ తర్వాతే తుది నిర్ణయం తెలుపుతామని దామోదర్ రెడ్డి తెలిపారు. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ అనంతరం తెలంగాణాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే.












Click it and Unblock the Notifications