వచ్చే వారం ఉయ్యూరు ఆర్టీసీ డిపోకు ప్రాణం

2006 తర్వాత జిల్లాలో గన్నవరం, ఉయ్యూరు డిపోలను నష్టాల బాటలో ఉన్నందున మూసివేశారు. డిపోను మూసివేసేనాటికి ఆ ఏడాది ఉత్తమ డిపోగా అవార్డును అందుకుంది. 47 ఆర్టీసీ, 26 అద్దె బస్సులు 336 ట్రిప్పులు నడిపేవారు. ఈ డిపో ఆపరేటింగ్ రేషియో 63 నుంచి 70 శాతం ఉండేది. గత ఎన్నికల ముందే వైఎస్ ఈ డిపోలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మొదట ఉయ్యూరు డిపోను ప్రారంభించనున్నారు. ఒక్కోడిపో నుంచి 60 నుంచి 70 సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్యూఆర్ఎం బస్సులు పెద్ద సంఖ్యలో నగరానికి రానుండటంతో వాటిని ఉపయోగించుకునేలా డిపోను ప్రారంభించనున్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications