వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జార్జి ఫెర్నాండెజ్ అదృశ్యం, పెద్ద మిస్టరీ
ఆయన వారసత్వ హక్కుపై కుటుంబంలో తలెత్తిన వివాదాలే ఈ సంఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ అదృశ్యమయ్యారన్న మీడియా కథనాల్లో వాస్తవం లేదని లీల పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ మొదట రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నప్పటికీ ఎన్డీయే హయాంలో రక్షణ మంత్రిగా కోట్లాది రూపాయలు కమిషన్ గా పొందినట్టు వార్తా కథనాలు వచ్చాయి. తెహెల్కా డాట్ కాం పదేళ్ళ క్రితం ఆ విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది.
Comments
Story first published: Sunday, February 21, 2010, 10:40 [IST]