కరీంనగర్ జిల్లాలో ముగ్గురు హత్య

భూమన్న చేసిన ఎదురు దాడిలో తీగల నారాయణ, మల్లవ్వ, శేఖర్ అనే ముగ్గురు వ్యక్తులు అక్కకక్కడే మరణించారు. లింగన్న, సాయమ్మ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తీగల నారాయణకు, భూమన్నకు మధ్య చాలా కాలంగా తగాదాలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా భూమన్న మంత్రతంత్రాలు చేయిస్తున్నాడని నారాయణ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. దీంతో వారు భూమన్నపై దాడికి ప్రయత్నించారు.
More From
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications