లక్ష్మీపార్వతితో బాలకృష్ణ భేటీ
ఆస్తుల వివాదం విషయంలో వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు తానే వారసురాలిని అంటూ లక్ష్మీపార్వతి అంటున్నారు. వివాదం కోర్టులో కూడా ఉంది. ఇప్పటికి 14 ఏళ్లు గడిచినప్పటికీ ఏ విధమైన పరిష్కారం రాలేదు. దీంతో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు బాలకృష్ణ సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో ఓ రాజీ ఫార్ములాను బాలకృష్ణ లక్ష్మీపార్వతి ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
బాలకృష్ణ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టాలీవుడ్ హైదరాబాద్ balakrishna laxmi parvathi ntr Tollywood hyderabad
Story first published: Wednesday, March 10, 2010, 15:15 [IST]