హైదరాబాద్:
ముఖ్యమంత్రి
కె
రోశయ్య
బుధవారం
స్వల్ప
అస్వస్థతకు
గురయ్యారు.
ఆయన
జ్వరంతో
బాధపడుతున్నారు.
ఆయనకు
తన
నివాసంలో
వైద్యుల
బృందం
పరీక్షలు
నిర్వహించి
వైద్యం
అందిస్తోంది.
విశ్రాంతి
తీసుకోవాల్సిందిగా
వైద్యులు
ఆయనకు
సూచించారు.
దీంతో
ఆయన
ఇంటిలో
విశ్రాంతి
తీసుకుంటున్నారు.
దీంతో
ఆయన
బుధవారం
శాసనసభకు
హాజరు
కాలేదు.