టిడిపి ఎమ్మెల్యేలకు చేదు అనుభవం

తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో పోచారం శ్రీనివాస రెడ్డి కారు కూడా దిగకుండానే వెనుదిరిగారు. మండవ వెంకటేశ్వర రావును తెలంగాణవాదులు ఘెరావ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించినప్పుడు తాము బ్రహ్రరథం పట్టామని, ఇప్పుడు వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జెఎసి నాయకులు విమర్శించారు.












Click it and Unblock the Notifications